Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ చోట కలిసిన జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్..

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (07:46 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ వివాహ తేదీని మే 5వ తేదీన రోజు ఒకచోట చేశారు. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు 11వ వివాహ వార్షికోత్సవం. దీంతో ఈ రెండు కుటుంబాలు తమ వివాహ వార్షికోత్సవ క్షణాలను కలిసి జరుపుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాంత్ నీల్, అతని భార్య కలిసి ఒకే చోట కనిపించారు. 
 
వీరి మధురక్షణాలకు సంబంధించిన ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.  రెండు కుటుంబాలు కలిసి కనిపించిన చిత్రాన్ని పంచుకున్నారు. అతను పోస్ట్‌కి "మీరు వార్షికోత్సవాలను పంచుకున్నప్పుడు, అది వేడుకకు పిలుపునిస్తుంది... #న్యూ బిగినింగ్స్" అని క్యాప్షన్‌గా పెట్టాడు. 
 
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పని చేయబోతున్నాడు మరియు వారి కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments