Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ చోట కలిసిన జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్..

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (07:46 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ వివాహ తేదీని మే 5వ తేదీన రోజు ఒకచోట చేశారు. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు 11వ వివాహ వార్షికోత్సవం. దీంతో ఈ రెండు కుటుంబాలు తమ వివాహ వార్షికోత్సవ క్షణాలను కలిసి జరుపుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాంత్ నీల్, అతని భార్య కలిసి ఒకే చోట కనిపించారు. 
 
వీరి మధురక్షణాలకు సంబంధించిన ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.  రెండు కుటుంబాలు కలిసి కనిపించిన చిత్రాన్ని పంచుకున్నారు. అతను పోస్ట్‌కి "మీరు వార్షికోత్సవాలను పంచుకున్నప్పుడు, అది వేడుకకు పిలుపునిస్తుంది... #న్యూ బిగినింగ్స్" అని క్యాప్షన్‌గా పెట్టాడు. 
 
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పని చేయబోతున్నాడు మరియు వారి కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments