Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

సెల్వి
గురువారం, 16 మే 2024 (23:51 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది. 
 
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగ్గన్నపేటలో కొంతకాలం క్రితం నిర్మించిన శ్రీ భద్రకాళీ సమేత ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు తెలుపుతూ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు దేవర ఫస్ట్ సింగిల్‌గా మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments