Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి బంగ్లా గురించి జాన్వీని అడిగితే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:08 IST)
దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దఢక్ సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండో సినిమాలో నటించేందుకు సంతకం చేసేసిన జాన్వీ.. ముంబైలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఆ సమయంలో ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమాపై చర్చ వచ్చింది. ఈ సినిమాపై జాన్వీ అభిప్రాయాన్ని విలేకరి అడగగా, జాన్వీ నోట మాట రాలేదు. అంతే టక్కున అక్కడి నుంచి జాన్వీ వెళ్లిపోయింది. ఇంకా జాన్వీ మేనేజర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి.. తల్లిని కోల్పోయిన బిడ్డ వద్ద ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జాన్వీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments