Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి బంగ్లా గురించి జాన్వీని అడిగితే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:08 IST)
దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దఢక్ సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండో సినిమాలో నటించేందుకు సంతకం చేసేసిన జాన్వీ.. ముంబైలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఆ సమయంలో ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమాపై చర్చ వచ్చింది. ఈ సినిమాపై జాన్వీ అభిప్రాయాన్ని విలేకరి అడగగా, జాన్వీ నోట మాట రాలేదు. అంతే టక్కున అక్కడి నుంచి జాన్వీ వెళ్లిపోయింది. ఇంకా జాన్వీ మేనేజర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి.. తల్లిని కోల్పోయిన బిడ్డ వద్ద ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జాన్వీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments