Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి బంగ్లా గురించి జాన్వీని అడిగితే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:08 IST)
దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దఢక్ సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండో సినిమాలో నటించేందుకు సంతకం చేసేసిన జాన్వీ.. ముంబైలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఆ సమయంలో ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమాపై చర్చ వచ్చింది. ఈ సినిమాపై జాన్వీ అభిప్రాయాన్ని విలేకరి అడగగా, జాన్వీ నోట మాట రాలేదు. అంతే టక్కున అక్కడి నుంచి జాన్వీ వెళ్లిపోయింది. ఇంకా జాన్వీ మేనేజర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి.. తల్లిని కోల్పోయిన బిడ్డ వద్ద ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జాన్వీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

పెళ్లి చేసుకుంటానని ఒప్పించి గర్భం చేశాడు.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. చివరికి మోసం

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments