Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీని చూసి ఈర్ష్య పడిపోతున్నారట...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (16:03 IST)
హిట్లు తక్కువైనా తెలుగు పరిశ్రమలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది కైరా అద్వానీ. ఇప్పటికే భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కైరా అద్వానీ యువ నటుడు అఖిల్‌తో నటించబోతోంది. అంతేకాదు మరో రెండు తెలుగు సినిమాల్లోను ఆమెకు అవకాశాలు ఉన్నాయి. తమిళంలో కూడా కైరా అద్వానీకి ఒక సినిమాలో అవకాశం ఉందట. 
 
అఖిల్ తో సరిపోయే హీరోయిన్ల కోసం వెతుకుంటే స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న కైరా అయితేనే సరిపోతుందని ఆమెను సినిమాలో తీసుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అలాగే మిగిలిన సినిమాలకు సంబంధించి కూడా కైరా అద్వానీ సంతకాలు చేసేసిందట. 
 
తెలుగు సినీపరిశ్రమలో బిజీబిజీగా ముందుకు వెళుతున్న కైరా అద్వానీ ని చూసి సహచర హీరోయిన్లు తెగ బాధపడిపోతున్నారట. అవకాశాలంతా కైరాకే వస్తోందని ఈర్ష్య పడిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments