Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీని చూసి ఈర్ష్య పడిపోతున్నారట...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (16:03 IST)
హిట్లు తక్కువైనా తెలుగు పరిశ్రమలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది కైరా అద్వానీ. ఇప్పటికే భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కైరా అద్వానీ యువ నటుడు అఖిల్‌తో నటించబోతోంది. అంతేకాదు మరో రెండు తెలుగు సినిమాల్లోను ఆమెకు అవకాశాలు ఉన్నాయి. తమిళంలో కూడా కైరా అద్వానీకి ఒక సినిమాలో అవకాశం ఉందట. 
 
అఖిల్ తో సరిపోయే హీరోయిన్ల కోసం వెతుకుంటే స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న కైరా అయితేనే సరిపోతుందని ఆమెను సినిమాలో తీసుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అలాగే మిగిలిన సినిమాలకు సంబంధించి కూడా కైరా అద్వానీ సంతకాలు చేసేసిందట. 
 
తెలుగు సినీపరిశ్రమలో బిజీబిజీగా ముందుకు వెళుతున్న కైరా అద్వానీ ని చూసి సహచర హీరోయిన్లు తెగ బాధపడిపోతున్నారట. అవకాశాలంతా కైరాకే వస్తోందని ఈర్ష్య పడిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments