Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీసస్‌పై పాట పాడిన జయసుధ.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:15 IST)
టాలీవుడ్ స్టార్ నటి, సహజ నటి జయసుధ కొత్త అవతారం ఎత్తారు. సహజ నటి జయసుధ గురించి అందరికీ తెలిసిందే. పాత సినిమాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్‌గా కూడా నటించారు. ఆ తర్వాత ప్రస్తుత సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా లీడ్ రోల్స్‌లో మెరుస్తున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు జయసుధ. 
 
వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా వున్న జయసుధ.. రాష్ట్రం రెండుగా విడిపోయిన త‌ర్వాత ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె చేరారు. అత‌డికే త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. కొడుకుతో స‌హా వెళ్లి జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జయసుధ గాయనిగా మారారు. జయసుధ ఎప్పుడో క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు. 
 
అయితే మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments