Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ పహారియాతో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (19:22 IST)
Janhvi Kapoor
బాలీవుడ్ బేబీ జాన్వీ కపూర్ దేవర నుండి కొత్తగా విడుదల చేసిన చుట్టమల్లె పాటలో తన గ్లామర్‌ డోస్ పెంచేసింది. ఈ పాటలో ఆమె తిరుగులేని గ్లామర్ విందు నిచ్చింది. జాన్వీ కపూర్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది. 
 
జాన్వీ తన చిరకాల ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు వచ్చింది. వారు కలిసి తిరుమలను సందర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వారు సాధారణంగా కలిసి కెమెరాకు పోజులివ్వడానికి ఇష్టపడరు. అయితే ఈసారి సీన్ మారింది. 
 
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన జాన్వీ, పహారియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి నడవడం.. వారు మాట్లాడే తరుణంలో కెమెరాలు వారిని జంటగా ఫోటోలు తీసుకున్నాయి. 
Janhvi Kapoor
 
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్న జాన్వీ.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments