Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ పహారియాతో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (19:22 IST)
Janhvi Kapoor
బాలీవుడ్ బేబీ జాన్వీ కపూర్ దేవర నుండి కొత్తగా విడుదల చేసిన చుట్టమల్లె పాటలో తన గ్లామర్‌ డోస్ పెంచేసింది. ఈ పాటలో ఆమె తిరుగులేని గ్లామర్ విందు నిచ్చింది. జాన్వీ కపూర్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది. 
 
జాన్వీ తన చిరకాల ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు వచ్చింది. వారు కలిసి తిరుమలను సందర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వారు సాధారణంగా కలిసి కెమెరాకు పోజులివ్వడానికి ఇష్టపడరు. అయితే ఈసారి సీన్ మారింది. 
 
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన జాన్వీ, పహారియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి నడవడం.. వారు మాట్లాడే తరుణంలో కెమెరాలు వారిని జంటగా ఫోటోలు తీసుకున్నాయి. 
Janhvi Kapoor
 
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్న జాన్వీ.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments