Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ, జాన్వీ? (video)

Webdunia
గురువారం, 7 మే 2020 (11:48 IST)
Jagadeka Veerudu Athiloka Sundari
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అశ్వీనిదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం 2020 మే 09 నాటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ అవుతుంది.
 
ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. మరి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌గా ఎవరు ఉంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీ నటిస్తే బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపుతున్నాడని.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మళ్లీ ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments