Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ, జాన్వీ? (video)

Webdunia
గురువారం, 7 మే 2020 (11:48 IST)
Jagadeka Veerudu Athiloka Sundari
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అశ్వీనిదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం 2020 మే 09 నాటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ అవుతుంది.
 
ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. మరి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌గా ఎవరు ఉంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీ నటిస్తే బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపుతున్నాడని.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మళ్లీ ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments