Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ, జాన్వీ? (video)

Webdunia
గురువారం, 7 మే 2020 (11:48 IST)
Jagadeka Veerudu Athiloka Sundari
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అశ్వీనిదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం 2020 మే 09 నాటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ అవుతుంది.
 
ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. మరి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌గా ఎవరు ఉంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీ నటిస్తే బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపుతున్నాడని.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మళ్లీ ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments