Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:11 IST)
Jacqueline
తెలుగు సినిమారంగంలో డ్రెగ్ కేసులో న‌టీన‌టులను విచార‌ణ చేస్తుంటే మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ త‌ర్వాత ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పారు. 
 
మోస‌గాడైన సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మొద‌టిసారి విచార‌ణ చేయ‌గా, మ‌రింత స‌మాచారం కోసం టైంను కేటాయించారు. ఈసారి విచార‌ణ‌లో పూర్తి తెలియ‌నున్నాని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాఫియా సినీమా రంగాన్ని ఏలుతుంది. ఇదివ‌ర‌కే దీనిపై ప‌లువురిపై కేసులు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments