Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాపాయస్థితిలో 'జబర్దస్త్' టీం లీడర్‌... ఎవరు?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:39 IST)
ప్రముఖ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే హాస్య కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమంలో ఓ బృందానికి సారథ్యం వహిస్తూ వచ్చిన పంచ్ ప్రసాద్ ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈయనకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని నటుడు, ఆ కార్యక్రమ మాజీ వ్యాఖ్యాత నాగబాబుకు స్వయంగా పంచ్ ప్రసాద్ చెప్పి బోరున విలపించాడు. 
 
పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీలు 80 శాతం మేరకు పాడైపోయాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కించుకుంటున్నాడు. సర్జరీ చేయాల్సివుండగా, ఆర్థికస్తోమత లేనికారణంగా సర్జరీ కూడా ఇంకా చేయలేదు. ఈ విషయం తెలిసిన నాగబాబు.. మిగిలిన కమెడియన్స్‌ అంతా ముందుకువచ్చి, సహ నటుడుని కాపాడాల్సిందిగా కోరారు. 
 
కాగా, ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు పంచ్ ప్రసాద్‌కు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేశారట. కాగా, పంచ్ ప్రసాద్ 'పటాస్' షోలో అదిరిపోయే పంచ్‌లతో ప్రతి ఒక్కరినీ ఆలరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments