Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ షోపై పంజా విసిరిన కరోనా.. హైపర్ ఆది టీమ్‌లో ఒకరికి కోవిడ్

Webdunia
సోమవారం, 6 జులై 2020 (20:12 IST)
కరోనా వైరస్ జబర్దస్త్ షోను వదల్లేదు. జబర్దస్త్ షోలో నవ్వులు పూయించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా కలవరపెడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పునః ప్రారంభమైన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోను కరోనా వైరస్ వెంటాడుతోంది. సిబ్బంది అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా భయాందోళనలకు గురిచేస్తోంది. హైపర్ ఆది టీమ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. 
 
ముందు కాస్త జ్వరంగా అనిపించడంతో సదరు వ్యక్తి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింది. అంతకుముందే హైపర్ ఆది టీమ్‌తో కలిసి పనిచేసినట్టు తెలిపాడు. దాంతో హైపర్ ఆది టీమ్ హోమ్ క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. జబర్దస్త్ నిర్వాహకులు షోను మరలా కొన్ని రోజుల వరకు ఆపేశారు. తెలుగు ప్రజలను ఎంతగానో అలరించే ప్రోగ్రామ్ జబర్దస్త్‌ టీమ్‌ను కరోనా పలకరించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments