Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్: టాప్-7లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (14:35 IST)
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ వీడియోస్‌లో టాప్-7లో దూసుకుపోతోంది. బలమైన కథాకథనాలతో.. హెవీ డ్రామాతో ఈ సినిమాతో తెరకెక్కింది. ఈ ట్రైలర్ తాజాగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments