Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్: టాప్-7లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (14:35 IST)
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ వీడియోస్‌లో టాప్-7లో దూసుకుపోతోంది. బలమైన కథాకథనాలతో.. హెవీ డ్రామాతో ఈ సినిమాతో తెరకెక్కింది. ఈ ట్రైలర్ తాజాగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments