Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మర్చిపోలేని అవార్డు అంటున్న శేఖర్ కమ్ముల

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:55 IST)
కరోనా సంక్షోభ సమయంలో తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న వివిధ శాఖలలోని కార్మికులకు చాలామంది ప్రముఖులు తమవంతు సాయం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
 
ఇదే కోవలో... సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన వంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు, మజ్జిగను అందించే ఏర్పాటు చేసారు. దీనికి గాంధీ ఆసుపత్రి వద్ద పని చేసే పారిశుద్ధ్య కార్మికులు స్పందించి శేఖర్ కమ్ములకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల స్పందన వెలకట్టలేనిది అని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన, 'మీకు నేను చేసింది చాలా తక్కువ. ప్రతిరోజూ మా కోసం మీరు చేస్తున్న దానిని దేనితోనూ పోల్చలేము. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments