Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మర్చిపోలేని అవార్డు అంటున్న శేఖర్ కమ్ముల

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:55 IST)
కరోనా సంక్షోభ సమయంలో తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న వివిధ శాఖలలోని కార్మికులకు చాలామంది ప్రముఖులు తమవంతు సాయం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
 
ఇదే కోవలో... సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన వంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు, మజ్జిగను అందించే ఏర్పాటు చేసారు. దీనికి గాంధీ ఆసుపత్రి వద్ద పని చేసే పారిశుద్ధ్య కార్మికులు స్పందించి శేఖర్ కమ్ములకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల స్పందన వెలకట్టలేనిది అని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన, 'మీకు నేను చేసింది చాలా తక్కువ. ప్రతిరోజూ మా కోసం మీరు చేస్తున్న దానిని దేనితోనూ పోల్చలేము. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments