Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మర్చిపోలేని అవార్డు అంటున్న శేఖర్ కమ్ముల

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:55 IST)
కరోనా సంక్షోభ సమయంలో తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న వివిధ శాఖలలోని కార్మికులకు చాలామంది ప్రముఖులు తమవంతు సాయం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
 
ఇదే కోవలో... సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన వంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు, మజ్జిగను అందించే ఏర్పాటు చేసారు. దీనికి గాంధీ ఆసుపత్రి వద్ద పని చేసే పారిశుద్ధ్య కార్మికులు స్పందించి శేఖర్ కమ్ములకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల స్పందన వెలకట్టలేనిది అని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన, 'మీకు నేను చేసింది చాలా తక్కువ. ప్రతిరోజూ మా కోసం మీరు చేస్తున్న దానిని దేనితోనూ పోల్చలేము. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments