Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? ఒకసారి చూద్దాంలే అని రాధేశ్యామ్‌కి వెళ్తున్నారట, రెండు రోజుల్లో రూ.119 కోట్లు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:51 IST)
రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంపై భిన్నంగా స్పందనలు వచ్చాయి. ఐతే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది.

 
కేవలం రెండు రోజుల్లోనే రూ.119 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌ వైపు లాగుతోంది. ఒకసారి చూద్దాంలే అని చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు వెళుతున్నారట. దీనికి ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ సినీజనం.

బహుశా రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలయ్యేవరకూ జనం రాధే శ్యామ్ చిత్రాన్ని ఒకసారి చూద్దాంలే అంటూ నాలుగైదు చూస్తారేమో... మొత్తానికి ప్రభాస్-పూజా హెగ్డే జంట తమదైన మెస్మరైజింగ్ ఫార్ములా చేసారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments