Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని నాగేశ్వరావు జాతీయ అవార్డులు ఇక లేనట్లేనా?

డీవీ
మంగళవారం, 23 జులై 2024 (10:45 IST)
nageswrarao
పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారి శత జయంతి సంబరాల్లో భాగంగా గుడివాడ దగ్గర అక్కినేని వారి స్వగ్రామం వెంకట రాఘవపురం నందు శత జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్రఅక్కినేని ఆర్ట్స్అసోసియేషన్ వారు ఈ సందర్భంగా గ్రామములోని 100 మందికి అన్నదానం నిర్వహించడం జరిగినది 
 
ఈ కార్యక్రమంలో పెద్దలు పురాణం వెంకటరమణ గారు, సుబ్బారావు గారు, నవీన్ ప్రసాద్, బి ఆర్ దాసు, వెంకట ముని, సుకుమార్ రెడ్డి, ప్రభాకర్ రావు, షఫీ, తదితర పెద్దలు అక్కినేని వారి గురించి అనర్గళంగా స్పీచ్ ఇవ్వడం జరిగినది.
 
కాగా, పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు బతికుండగానే తన పేరిట జాతీయస్థాయి అవార్డులు ప్రకటించారు. అందుకు పదికోట్ల రూపాయల మొత్తాన్ని నిధి కింద బ్యాంక్ లో జమ చేశారు. దీనికి అక్కినేని కుటుంబసభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి కూడా ట్రస్టీగా వున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు కాలం చేసినా కొద్దికాలం అవార్డుల ప్రదాన కొనసాగింది. కానీ ఏమైందోె ఏమో షడెన్ గా అవార్డుల ప్రదానం నిలిచిపోయింది. అక్కినేని అభిమానులు కూడా అవార్డు ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నారు. మరి నాగార్జున ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments