Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కోసం నిర్మాతలుగా మారనున్న తండ్రీకొడుకులు!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:08 IST)
హీరో అఖిల్ కోసం తండ్రీ తనయులు నిర్మాతలుగా మారనున్నారు. ఆ తండ్రీ కుమారులు ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య. వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమాను తీయనున్నారు. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ‌సదరు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. 
 
గతంలో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను మురళీ కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు. పైగా, ఈ చిత్రానికి "లెనిన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా "మనం" ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో అఖిల్ సినిమాను నాగార్జున, చైతన్యలు నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments