Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దేశానికి అపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పరుచూరి గోపాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:40 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
"ప్రజా ప్రతినిధి గెలిచిన పార్టీలోనే ఎపుడు ఐదేళ్లు ఉంటారో.. ఎపుడు రోడ్లు మీద బిచ్చమెత్తుకునే వారు కనిపించరో, ఎపుడు బైటకు వెళ్లిన ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకోరో అపుడే నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు" అని ప్రముఖ సినీ కథ, మాటల రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు’ అని సోమవారం ఆయన ట్వీట్‌చేశారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments