Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కాంతార" సినిమా చూస్తూనే థియేటర్‌లో తుదిశ్వాస విడిచిన ప్రేక్షకుడు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:24 IST)
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపిస్తుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా ప్రేక్షకాదారణ తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో ఈ చిత్రాన్ని చూస్తూనే ఓ ప్రేక్షకుడు కన్నుమూశాడు. రాజశేఖర్ అనే 45 యేళ్ల ప్రేక్షకుడు సినిమా చూస్తూ కూర్చొన్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర ప్రేక్షకులు థియేటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రేక్షకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దే : హరిరామ జోగయ్య.

Monalisa: మహా కుంభ మేళాలో నీలి కళ్ళు చిన్నది.. బ్రౌన్ బ్యూటీ.. వైరల్ గర్ల్ (video)

Greeshma case judgement, ప్రియుడిని గడ్డి మందుతో చంపేసిన ప్రియురాలు: ఉరిశిక్ష విధించిన కేరళ కోర్టు

తిరుమల పుణ్యక్షేత్రంపై గుడ్డు బిర్యానీ తింటారా..? తమిళ భక్తులకు వార్నింగ్ (video)

ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments