"కాంతార" సినిమా చూస్తూనే థియేటర్‌లో తుదిశ్వాస విడిచిన ప్రేక్షకుడు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:24 IST)
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపిస్తుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా ప్రేక్షకాదారణ తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో ఈ చిత్రాన్ని చూస్తూనే ఓ ప్రేక్షకుడు కన్నుమూశాడు. రాజశేఖర్ అనే 45 యేళ్ల ప్రేక్షకుడు సినిమా చూస్తూ కూర్చొన్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర ప్రేక్షకులు థియేటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రేక్షకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments