Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కాంతార" సినిమా చూస్తూనే థియేటర్‌లో తుదిశ్వాస విడిచిన ప్రేక్షకుడు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:24 IST)
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపిస్తుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా ప్రేక్షకాదారణ తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో ఈ చిత్రాన్ని చూస్తూనే ఓ ప్రేక్షకుడు కన్నుమూశాడు. రాజశేఖర్ అనే 45 యేళ్ల ప్రేక్షకుడు సినిమా చూస్తూ కూర్చొన్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర ప్రేక్షకులు థియేటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రేక్షకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments