Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగాళ్లను కఠినంగా శిక్షించాలి : చిరంజీవి డిమాండ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:54 IST)
హైదరాబాద్ నగరంలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నరిపై అత్యాచారం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
నాలుగేళ్ల పిసిబిడ్డపై పాఠశాలలో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలిసివేసినట్టు చెప్పారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్ళు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ళ వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments