Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగాళ్లను కఠినంగా శిక్షించాలి : చిరంజీవి డిమాండ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:54 IST)
హైదరాబాద్ నగరంలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నరిపై అత్యాచారం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
నాలుగేళ్ల పిసిబిడ్డపై పాఠశాలలో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలిసివేసినట్టు చెప్పారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్ళు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ళ వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ శుభాకాంక్షలు.. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి?

పార్టీ శ్రేణులకు జనసేనాని కీలక ఆదేశాలు... బాధ్యతతో మెలగాలంటూ సందేశం

భారత ఆర్మీ చరిత్రలో ఓ మైలురాయి...

Kerala: రిపబ్లిక్ డే పరేడ్- కుప్పకూలిపోయిన పోలీస్ కమిషనర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments