Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా హ్యాపీ హ్యాపీ.. యాంకర్‌కు అందరూ చూస్తుండగానే ముద్దెట్టేసింది..!

బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింద

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:03 IST)
బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కంగనా రనౌత్ తాజా సినిమా సిమ్రన్ ప్రమోషన్‌లో భాగంగా ''డ్యాన్స్‌ ప్లస్‌ 3'' అనే టీవీలో షోలో పాల్గొంది. అందులో వ్యాఖ్యాత రాఘవ్‌ జుయల్‌ కంగనాని ప్రశంసలతో ముంచెత్తాడు.
 
కంగనా రనౌత్ మహిళలకు ఆదర్శవంతమని చెప్పాడు. మహిళా హక్కులు, సమస్యలపై ఆమె నోరువిప్పారని.. స్త్రీపురుషులు సమానమని అనేక సార్లు అన్నారని కొనియాడాడు. అంతేగాకుండా కంగనా రనౌత్ పక్కన నిలబడినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో కంగనా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
 
అంతే జుయల్ బుగ్గపై అందరూ చూస్తుండగానే కంగనా ముద్దెట్టింది. అంతేగాకుండా బాలీవుడ్‌లో తన తీరును అర్థం చేసుకున్నందుకు కంగనా హర్షం వ్యక్తం చేసింది. స్టార్ ప్లస్ ఛానెల్ తమ ట్విట్టర్ ఖాతాలో కంగనా రనౌత్‌కు సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments