Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా పంట పండింది, భారీ సంస్థ చేతుల్లో పడింది, కరోనాలోనూ కోట్లే?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:54 IST)
ileana
న‌టి ఇలియానా సినిమాలు చేసి చాలా కాల‌మైంది. క‌రోనా టైంలో అస్స‌లు లేనేలేవు. అందుకే ప‌లువురు నాయిక‌లు ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్ వైపు మొగ్గులు చూపుతున్నారు. మ‌రికొంద‌రు టీవీ షోలు నిర్వ‌హిస్తున్నారు. భ‌విష్య‌త్ తెలిసిన స‌మంత ఆహా ఓటీటీ ద్వారా స‌రికొత్త కాన్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు రానా కూడా ఆ రూటులోనే వెళ్ళాడు. క‌రోనా త‌ర్వాత వ‌చ్చి ఈ మార్పు కొంద‌రికి క‌లిసి వ‌చ్చింది.
 
తాజాగా ఇలియానాను అమెజాన్ సంస్థ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌రికొత్త కాన్సెప్ట్‌తో అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్‌ను రెడీ చేసినట్లు తెలిసింది.

అంద‌రికీ తెలిసిన ఇలియానా అయితే బెట‌ర్ వారు బోర్డ్ స‌భ్యులు తీర్మానించిన‌ట్లు స‌మాచారం. అందుకే ఆమెకు భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే కాన్సెప్ట్ స‌రికొత్త‌గా వుండాల‌ని చూస్తున్నారు. ముందుగా సెల‌బ్రిటీల‌తో ఇంట‌ర్వూచేయాల‌ని తెలిసింది. ఇది ఆమెకూ ఉప‌యోగ‌ప‌డుతుంది కాబ‌ట్టి దాని ద్వారానైనా సినిమా అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments