బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఒకే వేదికపైకి వస్తే!

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:48 IST)
balayya- chitu
ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. తను లేటెస్ట్‌గా వాల్తేర్‌ వీరయ్య సినిమా చేశాడు. ఆ చిత్రం ప్రమోషన్‌లో చాలా బిజీగా వున్నారు. శుక్రవారమే విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో రవితేజ, చిరంజీవి కలిసి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది మీడియాతో సమావేశమయ్యారు. అయితే, ఈ సినిమాలో రవితేజ డైలాగ్‌ను చిరంజీవి, చిరంజీవి డైలాగ్‌ను రవితేజ చెప్పేవిధంగా ప్రమోషన్‌ చేశారు. ఇలా చేయడం చాలా సరదాగా వుంటుంది. సరికొత్తగా ఉంటుందని చిరంజీవి బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ప్రశ్న తలెత్తింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలిసి ఒకే బేనర్‌ మైత్రీ మూవీమేకర్స్‌లో నటించారు. కనుక ఒకరి సినిమాకు మరొకరు పబ్లిసిటీ చేసుకునేలా స్టేజీపై వుంటే ఎలా వుంటుందన్న ప్రశ్నకు చిరంజీవి, కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ఎవరిసినిమాను వారు ప్రమోట్‌ చేసుకోవాలి. అలా చేయడం నిర్మాణ సంస్థకు ఉపయోగమో లేదో నాకు తెలీదు. అంటూ దాట వేశారు. అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలని ముగింపు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

మొంథా తుఫాను- తెలంగాణలో భారీ వర్షాలు- పెరుగుతున్న రిజర్వాయర్ మట్టాలు- హై అలర్ట్‌

Chandrababu London Tour: నవంబరులో చంద్రబాబు లండన్ టూర్.. ఎందుకో తెలుసా?

AP: ఆస్తి కోసం తండ్రిని, మరో మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మొంథా తుఫాను.. గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు.. పోలీసులు అలా కాపాడారు.. కవలలు పుట్టారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments