Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఒకే వేదికపైకి వస్తే!

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:48 IST)
balayya- chitu
ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. తను లేటెస్ట్‌గా వాల్తేర్‌ వీరయ్య సినిమా చేశాడు. ఆ చిత్రం ప్రమోషన్‌లో చాలా బిజీగా వున్నారు. శుక్రవారమే విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో రవితేజ, చిరంజీవి కలిసి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది మీడియాతో సమావేశమయ్యారు. అయితే, ఈ సినిమాలో రవితేజ డైలాగ్‌ను చిరంజీవి, చిరంజీవి డైలాగ్‌ను రవితేజ చెప్పేవిధంగా ప్రమోషన్‌ చేశారు. ఇలా చేయడం చాలా సరదాగా వుంటుంది. సరికొత్తగా ఉంటుందని చిరంజీవి బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ప్రశ్న తలెత్తింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలిసి ఒకే బేనర్‌ మైత్రీ మూవీమేకర్స్‌లో నటించారు. కనుక ఒకరి సినిమాకు మరొకరు పబ్లిసిటీ చేసుకునేలా స్టేజీపై వుంటే ఎలా వుంటుందన్న ప్రశ్నకు చిరంజీవి, కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ఎవరిసినిమాను వారు ప్రమోట్‌ చేసుకోవాలి. అలా చేయడం నిర్మాణ సంస్థకు ఉపయోగమో లేదో నాకు తెలీదు. అంటూ దాట వేశారు. అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలని ముగింపు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments