Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఒకే వేదికపైకి వస్తే!

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:48 IST)
balayya- chitu
ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. తను లేటెస్ట్‌గా వాల్తేర్‌ వీరయ్య సినిమా చేశాడు. ఆ చిత్రం ప్రమోషన్‌లో చాలా బిజీగా వున్నారు. శుక్రవారమే విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో రవితేజ, చిరంజీవి కలిసి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది మీడియాతో సమావేశమయ్యారు. అయితే, ఈ సినిమాలో రవితేజ డైలాగ్‌ను చిరంజీవి, చిరంజీవి డైలాగ్‌ను రవితేజ చెప్పేవిధంగా ప్రమోషన్‌ చేశారు. ఇలా చేయడం చాలా సరదాగా వుంటుంది. సరికొత్తగా ఉంటుందని చిరంజీవి బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ప్రశ్న తలెత్తింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలిసి ఒకే బేనర్‌ మైత్రీ మూవీమేకర్స్‌లో నటించారు. కనుక ఒకరి సినిమాకు మరొకరు పబ్లిసిటీ చేసుకునేలా స్టేజీపై వుంటే ఎలా వుంటుందన్న ప్రశ్నకు చిరంజీవి, కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ఎవరిసినిమాను వారు ప్రమోట్‌ చేసుకోవాలి. అలా చేయడం నిర్మాణ సంస్థకు ఉపయోగమో లేదో నాకు తెలీదు. అంటూ దాట వేశారు. అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలని ముగింపు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

తర్వాతి కథనం
Show comments