Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పైన రాఖీ సావంత్, అలా బుక్కయింది

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:24 IST)
రాఖీ సావంత్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కరోనా వైరస్ పైన చేసిన వివాదాస్పద వీడియో ప్రస్తుతం నెటింట్లో బాగానే వైరల్ అవుతోంది. కరోనా వైరస్‌ని అంతమొందించడానికి చైనా దేశానికి వెళుతున్నానని.. తనతో పాటు ప్రముఖ స్పేస్ సంస్థ నాసా తయారు చేసిన ప్రత్యేక మందులను తీసుకెళుతున్నానని చెప్పింది రాఖీ.
 
కరోనా వైరస్‌ను అంత మొందించడానికి అన్న మాటను నెటిజన్లు బాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ని అంతమొందించడానికి  చైనాకు వెళ్ళిన రాఖీ సావంత్ ఉన్నావా.. పోయావా..? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారట. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

నాసా సంస్థ శాటిలైట్‌లకు సంబంధించి విషయాలను మాత్రమే చూస్తోందని ఒకవేళ కరోనా వైరస్‌ని నియంత్రించేందుకు మందు కనిపెడితే డైరెక్టుగా చైనాకే పంపిస్తుంది కానీ అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి రాఖీ సావంత్‌కి ఎందుకు పంపిస్తారని ప్రశ్నిస్తారు. మొత్తానికి నోటికొచ్చినట్లు మాట్లాడి రాఖీ సావంత్ అడ్డంగా బుక్కనట్లుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments