Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ‌లా నేను అబ‌ద్దం చెప్పాను: రాజ‌మౌళి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:11 IST)
Varma-Rajamouli
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌ను తాను రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో పోల్చుకున్నారు. మ‌గ‌ధీర స‌మంలో భారీ బ‌డ్జెట్ సినిమా తీయ‌డం చాలా క‌ష్ట‌మైంద‌నీ, ఇలాంటి ప్రాజెక్ట్‌లు ఇక చేయ‌న‌నీ, అందుకే నార్మ‌ల్ సినిమాలు తీస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఈగ‌, సునీల్‌తో మ‌ర్యాద రామ‌న్న తీశారు. ఇదే ప్ర‌శ్న‌కు మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న్ను విలేక‌రులు అడిగారు. వెంట‌నే ఆయ‌న త‌డుముకోకుండా.. అప్పుడు అన్నానా.. అంటే నేను మ‌న‌సు మార్చుకున్నాను. రామ్‌గోపాల్ వ‌ర్మ‌లా నేను అబద్దాలు చెప్పాన‌నుకోండి అంటూ సెటైర్ వేశారు. వ‌ర్మ‌తో ఆయ‌న్ను పోల్చుకోవ‌డం అక్క‌డి విలేక‌రుల‌కు ఆశ్చ‌ర్యం వేసినా, రేపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. చూశాక ఏదో ఒక‌టి కామెంట్ చేస్తాడ‌ని ఇలా స‌మ‌ర్థించుకున్న‌ట్లు అనిపించింది.

 
అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌.  సినిమా ఈ నెల 25న విడుద‌ల‌ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, పాన్  వ‌ర‌ల్డ్ సినిమాల్లో బాహుబ‌లి త‌ర్వాత అంత‌కుమించి వుంటుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. సినిమా సినిమాకు స్థాయి పెరుగుతుంది. బాహుబ‌లిని జ‌పాన్‌లో కూడా చూశారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా అన్ని దేశాల్లోనూ తెలుగువారు చూస్తారు. తెలుగువారు చూస్తే అక్క‌డి ఇత‌ర బాషాల‌వారు కూడా చూస్తార‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments