Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అహం ఎక్కువ, చిత్రం 2 నే అహింస : ఆర్..పి. పట్నాయక్‌

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:47 IST)
R..P. Patnaik
సంగీత దర్శకుడిగా ఆర్‌.పి. పట్నాయక్‌ అందరికీ తెలిసిందే. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నువ్వు నేను నుంచి పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కొంతకాలం జర్నీ చేశాక ఇద్దరూ విడిపోయారు. ఇందుకు పరిస్థితులు కారణం అని చెప్పినా, కొన్ని విషయాల్లో నాకు అహం ఎక్కువ అనిఆర్‌.పి. పట్నాయక్‌ నిర్మొహమాటంగా చెప్పారు. గతంలో తేజకూ, మీకు ఈ విషయంలో క్లాష్‌ వచ్చింది ఎలా కలిశారు అంటే..  
 
నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కంటెన్యూ చేయమని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించినప్పుడల్లా అడుగుతుండేవారు. టైం కోసం చూశాను. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. ఆయన వల్లే సినిమా రంగంలోకి వచ్చాను. ఆయన చనిపోయినా ఆయన మాటలు నన్ను వెంటాడుతూనేవున్నాయి. అందుకే ఓసందర్భంలో తేజగారిని కలిశాను. మేం కలిసినప్పుడు క్యాజువల్‌గానే మాట్లాడుకున్నాం. గతం గురించి పెద్దగా చర్చ రాలేదు. చిత్రం 2 చేద్దాం అన్నారు. అదే  అహింస గా మారింది. అందుకే మా వేవ్‌ లెంగ్త్‌లు కలిసి అహింస అనే సినిమా చేశామని తెలిపారు. రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌2న విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments