Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై వ‌ర్మ కామెంట్... షాక్‌లో టీడీపీ, వైసీపీ..!

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:37 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
ఇదిలా ఉంటే...ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వ‌ర్మపై మాట‌ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర‌ నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో వైసీపీ వాళ్లే కావాల‌నే వ‌ర్మ‌తో ఈ సినిమాని తీయిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆరోపించారు.
 
ఇప్పుడు వ‌ర్మ ట్విట్ట‌ర్లో ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు మిధున్ రెడ్డి, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస‌గా కూర్చోన్న ఫోటో పోస్ట్ చేసి రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు అని చెప్పి ఆ త‌ర్వాత కూర్చొన్న వ్య‌క్తి ఎవ‌రో తెలియ‌దు అన్నారు. జ‌గ‌న్ ఎవ‌రో తెలియ‌దు అని వ‌ర్మ అన‌డంతో ఓ వైపు టీడీపీ, మ‌రోవైపు వైసీపీ షాక్ అయ్యాయి అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా వ‌ర్మ స్టైలే వేరు..!
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments