పసుపు రంగు చీరలో బాగున్నానా.. రష్మిక మందన్న కొత్త నిర్ణయం?

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (15:08 IST)
Rashmika
టాప్ హీరోయిన్ అయిన రష్మిక మందన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమెకు ఇన్‌స్టాలో 39 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఫ్యాషన్ డ్రెస్‌లలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 
అయితే, తన అసిస్టెంట్ సాయి పెళ్లిలో ఆమె చీరలో మెరిసింది. ఆ చీరలో ఆమె లుక్ సూపర్ అంటూ  అభినందనలు అందుకున్న తర్వాత, ఇక చీరలు కూడా అప్పుడప్పుడు ధరించాలని చెప్పింది. 
 
"నేను ఇక నుండి మరిన్ని చీరలు ధరించడం ప్రారంభిస్తానని అనుకుంటున్నాను. చీరలో కంపర్ట్‌గా వున్నాను" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసింది.
 
ఇంకా పసుపు చీర ధరించిన ఫోటోను పంచుకుంది. ఈ విషయంపై ఆమె తన ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప2, రెయిన్ బో, ధనుష్ 51వ సినిమాలో నటిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్

Constable: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments