Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అతిపెద్ద వెండితెర ఏర్పాటు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (16:04 IST)
దేశంలోనే అతిపెద్ద వెండితెరను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 64 అడుగులు ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతిపెద్ద వెండితెరగా రికార్డు పుటలకెక్కనుంది. దీన్ని వచ్చే నెల 16వ తేదీన "అవతార్-2" చిత్రం విడుదలయ్యే నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంకల్పంతో ఉన్నారు. 
 
కెనడాకు చెందిన స్ట్రాంగ్ సిస్టమ్‌ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ కంపెనీ ఈ అతిపెద్ద స్క్రీన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్‌ను కూడా అత్యుత్తమమైనదిగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
నిజానికి హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తు వచ్చేది నెక్లెస్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స. ఇక్కడ ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. ఇపుడు కొత్తగా దీనికంటే మరింత పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments