Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:57 IST)
సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో ఉద్యోగం చేస్తూ రూ.10 లక్షల చోరీకి పాల్పడిన వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ రెండు రోజుల క్రితం జల్పల్లి గ్రామంలోని ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచిన డబ్బును అపహరించాడు.

ఆ మొత్తాన్ని తీసుకుని గణేష్ రెండు రోజుల క్రితం తిరుపతికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
కాగా 2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments