Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు రావణాసురుడైతే.. శ్రియ ఏం చేసిందో తెలుసా?

మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:34 IST)
మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండగా యాంకర్ అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలో మంచు విష్ణు రావణాసురినిగా పది తలలతో కనిపించాడు.
 
మంచు విష్ణు రావణాసురుడి అయితే తనకేంటి అన్న చందంగా శ్రియ విష్ణు తలను పట్టుకుని వున్నట్లు ఫోజిచ్చింది. ఈ ఫోటోలో వీరిద్దరూ కూడా డీ-గ్లామర్ లుక్‌లో సరదాగా కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న ప‌తాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90టీస్ నేపథ్యంలో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments