మంచు విష్ణు రావణాసురుడైతే.. శ్రియ ఏం చేసిందో తెలుసా?

మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:34 IST)
మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండగా యాంకర్ అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలో మంచు విష్ణు రావణాసురినిగా పది తలలతో కనిపించాడు.
 
మంచు విష్ణు రావణాసురుడి అయితే తనకేంటి అన్న చందంగా శ్రియ విష్ణు తలను పట్టుకుని వున్నట్లు ఫోజిచ్చింది. ఈ ఫోటోలో వీరిద్దరూ కూడా డీ-గ్లామర్ లుక్‌లో సరదాగా కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న ప‌తాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90టీస్ నేపథ్యంలో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments