Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీతో ప్రభాస్ రొమాన్స్.. కెమిస్ట్రీ పండితే ఇంకేముంది? (video)

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:58 IST)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేకపోయింది. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇక మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోను ప్రభాస్ ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే దానిపై కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. 
 
నాగ్ అశ్విన్‌- ప్రభాస్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతుండగా, ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. కీలక పాత్రల కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్‌ని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ కోసం బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైందని.. లాక్ డౌన్ తరువాత ఫైనల్‌ ప్రకటన వుంటుందని సమాచారం. 
 
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కోసం 50 కోట్లకి పైగా బడ్జెట్ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. కైరా, ప్రభాస్ కెమిస్ట్రీ బాగా సూటవుతుందని.. సాహో తర్వాత సూపర్ హిట్ మూవీగా ఇది ప్రభాస్ కెరీర్‌లో నిలిచిపోతుందని సినీ జనం అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments