Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానావల్లే రూ.9 కోట్ల లాభం.. వరదల్లో ఆదుకున్నాడు.. నడిగర్ సంఘంకు..?!

Webdunia
గురువారం, 12 మే 2016 (11:08 IST)
నటుడు రానాది సహృదయం. విశాల్‌, రానా మంచి స్నేహితులు. ఇద్దరూ చెన్నైలో కలిసి కొన్నాళ్లు పెరిగారు. అయితే.. ఇటీవలే తమిళనాడులో వరదలు వచ్చిన సందర్భంగా... రానా, లక్ష్మీమంచు తదితర బృందమంతా... విశాల్‌కు చాలా సాయం చేశారట. అప్పటికి నడిగర్‌ సంఘం కార్యదర్శిగా విశాల్‌ ఎన్నికయ్యాడు. వరదల్లో అర్థరాత్రి 12గంటలకు ఫోన్లు వచ్చేవి. మా ప్రాంతంలో తినడానికి ఏమీలేదు. ఆదుకోండని.. అప్పటికిప్పుడు వెంటనే రానాకు ఫోన్‌ చేస్తే.. తెల్లారికల్లా.. లారీలతో సరుకులు వచ్చేవి. 
 
అవన్నీ.. ఎన్నో వేల కుటుంబాలకు సాయం అందించాను. అది నాకు తెలుసు.. రానా ఈజ్‌ గ్రేట్‌.. అంటూ కితాబిచ్చాడు... ఇంకో విషయం ఏమంటే.. నడిగర్‌ సంఘంలో ఫండ్‌ దుర్వినియోగం జరిగింది. లాస్‌లో వుంది. అలాంటిది.. రానాను మెంబర్‌ కావాలంటే.. వెంటనే 2లక్షలతో మెంబర్‌ అయ్యాడు. తర్వాత క్రికెట్‌మ్యాచ్‌కు సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు రూ.9 కోట్ల మిగులు బడ్జెట్‌తో మా సంఘం నిలబడిందంటూ... రానాను ఆకాశానికి ఎత్తేశాడు విశాల్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments