Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూత

Webdunia
గురువారం, 12 మే 2016 (11:04 IST)
ప్రముఖ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి (70) బుధవారం అర్థరాత్రి తనువుచాలించారు. గిరిబాబు, శ్రీదేవిలకు ముగ్గురు సంతానం కాగా ఇందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా శ్రీదేవి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
శ్రీదేవి కన్నుమూయడంతో ఆ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో శ్రీదేవి భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు జరుగునున్నాయి. గిరిబాబు భార్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments