Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూత

Webdunia
గురువారం, 12 మే 2016 (11:04 IST)
ప్రముఖ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి (70) బుధవారం అర్థరాత్రి తనువుచాలించారు. గిరిబాబు, శ్రీదేవిలకు ముగ్గురు సంతానం కాగా ఇందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా శ్రీదేవి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
శ్రీదేవి కన్నుమూయడంతో ఆ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో శ్రీదేవి భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు జరుగునున్నాయి. గిరిబాబు భార్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments