Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సమాజంలో విడాకులు ఓ సర్వసాధారణం : హీరో సుమంత్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:08 IST)
నేటి సమాజంలో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయని అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ అన్నారు. ఈయల కెరీర్ పీక్ దశలో ఉండగా, హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దిర మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంటీవలి కాలంలో పలువురు సినీ సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, నేటి కాలంలో విడాకులు అనేది ఓ కామన్‌గా మారిపోయిందన్నారు. అందువల్ల వీటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ తనకు మంచి స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వివాహం జరిగిన రెండేళ్ళకే మేం కలిసివుండటం సాధ్యంకాదని తేలింది. అందువల్ల విడిపోవడమే మంచిదని భావించి విడాకులు తీసుకుననట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తుందన్నారు. అయితే, తన రెండో పెళ్లిపై మాత్రం సుమంత్ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments