Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఇంట్లోని ఆడవారే నీ మొహంపై ఉమ్మేయాలి(వీడియో)

హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చేట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా..

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:58 IST)
హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చినట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా.. విమర్శలు తగ్గట్లేదు. రాజా సింగ్‌పై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి, నిర్మాత తమ్మారెడ్డి చర్చా కార్యక్రమంలోనే ఏకిపారేశారు. ఆపై రాజా సింగ్ తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 
 
కానీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ వరసయ్యే సుధీర్ బాబు రాజా సింగ్‌పై ఫైర్ అయ్యారు. సినిమా జనంపై దురుసుగా మాట్లాడిన రాజా సింగ్ పట్ల ఘాటుగా విమర్శించారు. ట్విట్టర్లో రాజా సింగ్‌ను ఉద్దేశించి '' నీ ఇంట్లోని ఆడోళ్లే నీ మొహంపై ఉమ్మేయాలి'' అంటూ పోస్టు చేశారు.

ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హీరోయిన్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్‌‍లో బిజీగా వున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments