Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికులను గౌరవించండి.. దేశం తర్వాతే ఏదైనా? రిచాకు నిఖిల్ హితవు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:16 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో  సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తా‌న్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. 
 
తాజాగా రిచా వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు. అనుక్షణం దేశాన్ని కాపాడుతున్న సైనిక దళాలను అవమానించడం తగదన్నాడు. సైనికుల త్యాగాలను గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలను పక్కనబెట్టి.. దేశ ఆర్మీని గౌరవించాలని హితవు పలికాడు. 
 
దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి అంటూ ఫైర్ అయ్యాడు. రిచాను ఇప్పటికే సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్, మంచు విష్ణులు కూడా రిచా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments