సైనికులను గౌరవించండి.. దేశం తర్వాతే ఏదైనా? రిచాకు నిఖిల్ హితవు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:16 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో  సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తా‌న్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. 
 
తాజాగా రిచా వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు. అనుక్షణం దేశాన్ని కాపాడుతున్న సైనిక దళాలను అవమానించడం తగదన్నాడు. సైనికుల త్యాగాలను గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలను పక్కనబెట్టి.. దేశ ఆర్మీని గౌరవించాలని హితవు పలికాడు. 
 
దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి అంటూ ఫైర్ అయ్యాడు. రిచాను ఇప్పటికే సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్, మంచు విష్ణులు కూడా రిచా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments