సైనికులను గౌరవించండి.. దేశం తర్వాతే ఏదైనా? రిచాకు నిఖిల్ హితవు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:16 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో  సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తా‌న్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. 
 
తాజాగా రిచా వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు. అనుక్షణం దేశాన్ని కాపాడుతున్న సైనిక దళాలను అవమానించడం తగదన్నాడు. సైనికుల త్యాగాలను గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలను పక్కనబెట్టి.. దేశ ఆర్మీని గౌరవించాలని హితవు పలికాడు. 
 
దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి అంటూ ఫైర్ అయ్యాడు. రిచాను ఇప్పటికే సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్, మంచు విష్ణులు కూడా రిచా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments