Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:36 IST)
దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ.. టీవికి అతుక్కుపోయాడు. శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతుంటే.. ఆమె నటించిన సినిమా పాటలను చూస్తుండిపోయాడు. టీవీ చూస్తూ దిగాలుగా నేలపై కూర్చుండిపోయాడు. 
 
ఇంకా ట్వీట్లతో శ్రీదేవికి నివాళులర్పించాడు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవి వీడ్కోలు లేఖను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. బాల్యం నుంచే శ్రీదేవి అన్నింటినీ కోల్పోయిందని అందులో రాశారు. ఇంకా జీవితంలో శ్రీదేవి ఎదుర్కొన్న సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు. ''వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా'' అంటూ శ్రీదేవి గురించి లక్ష్మీ భూపాల అందులో తెలిపారు. ఈ లేఖను మీరూ ఓ లుక్కేయండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments