Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మబ్బుల్లో సూర్యుడు.. ఆ మబ్బు ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:25 IST)
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీల సంబంధంపై ఏవేవో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ తన కంపెనీలో పనిచేసినా పూరీ ఆమె స్నేహితురాలేనని చెప్పేసిన సంగతి విదితమే. ఛార్మీకూడా ఈ వ్యవహారంపై పట్టించుకోకుండా కామ్‌గా వుండిపోయింది.
 
ఇప్పటికే పూరి జగన్నాథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్లి వయసు వచ్చేసింది.. అయినా సరే పూరి జగన్నాథ్‌కి ఓ నటితో ఎఫైర్ ఉందని పరోక్షంగా గుసగుసలు చక్కర్లు కొడుతున్న వేళ.. హాస్య నటి హేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పూరీ జగన్నాథ్‌తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని.. అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. 'జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నారు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంతకీ ఆ మబ్బు ఏంటంటే.. ఛార్మినే అయి ఉండొచ్చుగా' అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఛార్మికి కౌంటర్ ఇచ్చింది నటి హేమ. ఈ వ్యాఖ్యలపై పూరీ గానీ ఛార్మీ కానీ ఏమాత్రం స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments