Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మబ్బుల్లో సూర్యుడు.. ఆ మబ్బు ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:25 IST)
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీల సంబంధంపై ఏవేవో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ తన కంపెనీలో పనిచేసినా పూరీ ఆమె స్నేహితురాలేనని చెప్పేసిన సంగతి విదితమే. ఛార్మీకూడా ఈ వ్యవహారంపై పట్టించుకోకుండా కామ్‌గా వుండిపోయింది.
 
ఇప్పటికే పూరి జగన్నాథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్లి వయసు వచ్చేసింది.. అయినా సరే పూరి జగన్నాథ్‌కి ఓ నటితో ఎఫైర్ ఉందని పరోక్షంగా గుసగుసలు చక్కర్లు కొడుతున్న వేళ.. హాస్య నటి హేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పూరీ జగన్నాథ్‌తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని.. అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. 'జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నారు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంతకీ ఆ మబ్బు ఏంటంటే.. ఛార్మినే అయి ఉండొచ్చుగా' అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఛార్మికి కౌంటర్ ఇచ్చింది నటి హేమ. ఈ వ్యాఖ్యలపై పూరీ గానీ ఛార్మీ కానీ ఏమాత్రం స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments