Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మబ్బుల్లో సూర్యుడు.. ఆ మబ్బు ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:25 IST)
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీల సంబంధంపై ఏవేవో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ తన కంపెనీలో పనిచేసినా పూరీ ఆమె స్నేహితురాలేనని చెప్పేసిన సంగతి విదితమే. ఛార్మీకూడా ఈ వ్యవహారంపై పట్టించుకోకుండా కామ్‌గా వుండిపోయింది.
 
ఇప్పటికే పూరి జగన్నాథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్లి వయసు వచ్చేసింది.. అయినా సరే పూరి జగన్నాథ్‌కి ఓ నటితో ఎఫైర్ ఉందని పరోక్షంగా గుసగుసలు చక్కర్లు కొడుతున్న వేళ.. హాస్య నటి హేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పూరీ జగన్నాథ్‌తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని.. అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. 'జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నారు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంతకీ ఆ మబ్బు ఏంటంటే.. ఛార్మినే అయి ఉండొచ్చుగా' అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఛార్మికి కౌంటర్ ఇచ్చింది నటి హేమ. ఈ వ్యాఖ్యలపై పూరీ గానీ ఛార్మీ కానీ ఏమాత్రం స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments