Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన హెబ్బా పటేల్.. ఆ కంటెంట్ ఎక్కువేనట

Webdunia
గురువారం, 7 మే 2020 (14:56 IST)
వెబ్ సిరీస్‌లపై ప్రస్తుతం సెలెబ్రిటీలు మొగ్గుచూపుతున్నారు. తెలుగులో వెబ్ సిరీస్‌ల కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లను టచ్ చేద్దామని మంచి క్రేజున్న తారలు కూడా సిద్ధమవుతున్నారు. ఇక అవకాశాలు తగ్గినవాళ్లు మరో ఆదాయ మార్గంగా వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటున్నారు. 
 
అలా వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులు వేస్తున్న వారి జాబితాలో హెబ్బా పటేల్ కూడా వుంది. ఆరంభంలో హీరోయిన్‌గా రాణించిన హెబ్బా పటేల్.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతోంది. 
 
నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్‌లు వుంటాయని చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లలో హెబ్బా చాలా బోల్డ్‌గా కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరో రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments