Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసంటే మహాయిష్టమంటున్న హీరోయిన్!

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (16:27 IST)
తనకు చేపల పులుసంటే మహాయిష్టమని టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని చెబుతోంది. అలాగే టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమేకాకుండా 'లౌక్యం' చిత్రం తరహాలో ఉన్న కామెడీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 
 
మోడల్‌గా రాణిస్తూ వచ్చిన హంసా నందిని ఆ తర్వాత 'ఒక్కటవుదాం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఆమె... ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించింది. తన అసలు పేరు పూనం అని చెప్పుకొచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి' సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేసిందని చెప్పింది. 
 
పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన తనకు గోపీచంద్‌ హీరోగా నటించిన 'లౌక్యం' సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది. కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచిపేరు వచ్చిందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments