Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీబీఎంకు కరోనా ఫీవర్.. మేజర్ టీమ్ మొత్తం..?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:28 IST)
కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీని చిక్కులు పెడుతోంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన ఎందో నటీనటులు, దర్శకనిర్మాతలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారమంగా సినిమాలు ఆగిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా ఆగింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయినా జీబీఎం ఎంటర్టైన్మెంట్‌లో పలువురికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ చిత్రం ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత టీం మెంబర్స్ అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, సగం మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారం. 
 
దీంతో 'మేజర్' చిత్రబృందం మొత్తం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2008 నవంబర్ ముంబై ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments