Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీబీఎంకు కరోనా ఫీవర్.. మేజర్ టీమ్ మొత్తం..?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:28 IST)
కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీని చిక్కులు పెడుతోంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన ఎందో నటీనటులు, దర్శకనిర్మాతలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారమంగా సినిమాలు ఆగిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా ఆగింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయినా జీబీఎం ఎంటర్టైన్మెంట్‌లో పలువురికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ చిత్రం ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత టీం మెంబర్స్ అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, సగం మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారం. 
 
దీంతో 'మేజర్' చిత్రబృందం మొత్తం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2008 నవంబర్ ముంబై ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మృతి

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments