Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్ వెంటపడుతున్న నెటిజన్లు...

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (13:29 IST)
టాలీవుడ్ కుర్రహీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన 'స‌వ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. చూడ‌చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆమె సొంతం. నార్త్‌లో 'మున్నా మైఖేల్' చిత్రంతో బాగా ఫేమ‌స్ అయిన ఈ భామ గ‌త ఏడాది తెలుగులో వ‌చ్చిన‌ 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రంతో నిధికి భారీ ఆద‌ర‌ణ పెరిగింది. 
 
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న నిధి అగ‌ర్వాల్‌కు ఫేస్‌బుక్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 8.5 మిలియన్లను దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక‌ ట్విట్టర్ పేజీలో అర మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 
 
అంటే మొత్తం 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఈ అమ్మ‌డు కలిగివుంది. ప్ర‌స్తుతం జ‌యం ర‌వి హీరోగా తెర‌కెక్కుతున్న భూమి, పునీత్ రాజ్ కుమార్ జేమ్ అనే క‌న్న‌డ చిత్రం చేస్తుంది. తెలుగులోను ఓ చిత్రం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments