Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్ వెంటపడుతున్న నెటిజన్లు...

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (13:29 IST)
టాలీవుడ్ కుర్రహీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన 'స‌వ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. చూడ‌చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆమె సొంతం. నార్త్‌లో 'మున్నా మైఖేల్' చిత్రంతో బాగా ఫేమ‌స్ అయిన ఈ భామ గ‌త ఏడాది తెలుగులో వ‌చ్చిన‌ 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రంతో నిధికి భారీ ఆద‌ర‌ణ పెరిగింది. 
 
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న నిధి అగ‌ర్వాల్‌కు ఫేస్‌బుక్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 8.5 మిలియన్లను దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక‌ ట్విట్టర్ పేజీలో అర మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 
 
అంటే మొత్తం 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఈ అమ్మ‌డు కలిగివుంది. ప్ర‌స్తుతం జ‌యం ర‌వి హీరోగా తెర‌కెక్కుతున్న భూమి, పునీత్ రాజ్ కుమార్ జేమ్ అనే క‌న్న‌డ చిత్రం చేస్తుంది. తెలుగులోను ఓ చిత్రం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments