Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్యాణమస్తు నుండి విడుదలైన ఏమైందో ఏమైందో .. పాటకు స్పందన

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (17:15 IST)
Shekhar Varma, Vaibhavi
శేఖర్ వర్మ, వైభవి జంటగా  ఓ. సాయి  దర్శకత్వంలో  బోయపాటి రఘుబాబు నిర్మించిన  చిత్రం "కళ్యాణమస్తు". ఈ సినిమా నుండి ఇంతకుముందు విడుదల చేసిన ముక్కు పుడక లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రేక్షకులు ఆ పాటను మరువకముందే తాజాగా ఈ సినిమా నుండి "ఏమైందో  ఏమైందో" అని సాగే మరో మంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
 
ఏమైందో ఏమైందో ఏనాడు లేనేలేని  రంగుల కలలే నింపేసావే కన్నుల్లో నా.. రంగుల కలలే నింపేసావే కన్నుల్లోనా.. అని సాగే ఈ పాటకు లిరిసిస్ట్ అలరాజు చక్కని లిరిక్స్ అందించాడు.సింగర్స్ లిప్సిక, హరిచరణ్ లు  ఆలపించిన  ఈ పాటకు ఆర్. ఆర్. ధ్రువన్  అద్భుతమైన సంగీతం అందించారు.సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ నరగాని  చక్కటి విజువల్స్ ఇచ్చారు
 
 చిత్ర నిర్మాత బోయపాటి రఘుబాబు.. ఈ సినిమా నుండి ఇంతకుముందు మేము విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇందులో  హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కూడా పోటీ పడి నటించారు.టెక్నిషియన్స్, నటీ నటులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మా సినిమా పాటలను టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments