Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 23న వస్తోన్న ''మజ్ను''.. చిట్టితల్లి ఉత్తరం రాసి సంబరిపడిపోతున్న నాని..

'మజ్ను'గా సెప్టెంబరు 23వ తేదీన థియేటర్లకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్ష

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:24 IST)
'మజ్ను'గా సెప్టెంబరు 23వ తేదీన థియేటర్లకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలరించనుంది. నాని మార్క్ సెన్సిబుల్ కామెడీ హైలైట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తనకు లేఖ రాసి ఇచ్చిందని నాని సంబరపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. లేఖ ఫొటోను షేర్‌ చేశారు. ఓ చిన్న పాప సొంతంగా తయారుచేసిన ఈ లేఖను షూటింగ్‌ స్పాట్‌లో ఇచ్చింది. ఈ లెటర్ చూసి నాని సంబరపడిపోతున్నాడు. 'మజ్ను' చిత్రంతో నాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments