Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

డీవీ
బుధవారం, 13 నవంబరు 2024 (10:47 IST)
Varuntej at tiruma
వరుణ్ తేజ్ ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నారు. మట్కా సినిమా రిలీజ్ రేపు కానుంది. ఈ సందర్భంగా తమ టీమ్ తో వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నామని తెలియజేశారు. ఉదయమే తిరుమల దర్శనానికి వెళ్ళిన వరుణ్ తేజ్ వెంట చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. దేవస్థానంకు చెందిన ముఖ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
 
ఎప్పటిలాగే స్వామి దర్శనానికి రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. కొత్త సినిమా రిలీజ్ వుంది. తొలి ఏకాదశి కావడం మరింత ఆనందంగా వుంది. టీమ్ అంతా దేవుడిని దర్శనం చేసుకోవాలని వచ్చాం అన్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి విలేకరులు అడగగా, సున్నితం తిరస్కరిస్తూ తర్వాత చెబుతానన్నారు. 
 
ఇక ఈ సినిమా కథపరంగా చెప్పాలంటే.. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా వచ్చిన ఓ వ్యక్తి మట్కా అనే జూదానికి కేంద్ర బిందువుగా మారతాడు. ఆయన దగ్గర ఎంత డబ్బువుందంటే.. మట్కాను లీగల్ చేస్తే ఇండియా కున్న అప్పు తీర్చేస్తానన్నాడు. అందుకే ఈ కథ బాగుందని ఆ పాత్రను చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. నవంబర్ 14న విడుుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments