Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ నాగేశ్వర రావు నుంచి గాయత్రి భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (14:24 IST)
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "టైగర్ నాగేశ్వర రావు". నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లు. ఇందులో గాయత్రి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించే ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చాలాకాలం క్రితం స్టూవర్టుపురం దొంగగా అటు పోలీసులకు, ఇటు ప్రజలకు నిద్రలేని రాత్రులను గడిపించిన గజదొంగ 'టైగర్ నాగాశ్వర రావు' జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతూ వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషన్‌కి ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా రిలీజ్ చేసిన గాయత్రి లుక్ గ్రామీణ యువతిగా ప్రతి ఒక్కరి మనస్సులను కట్టిపడేస్తుంది. ఇందులో సీనియర్ నటి రేణూ దేశాయ్ కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో అనుపమ ఖేర్, నాజర్, ప్రదీప్ రావత్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా తదితరులు కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments