Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "గని"కి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించిన సర్కారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:37 IST)
వరుణ్ తేజా కొత్త చిత్రం "గని". సయీ మంజ్రేకర్ హీరోయిన్. వచ్చే శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సినిమా థియేటర్ టిక్కెట్ ధరలను తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా అండదండలు అందిస్తుంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి ఈ టిక్కెట్ ధరలను తగ్గించింది. 
 
అయితే, వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'గని' చిత్రానికి టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్ థియేటర్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.150 చొప్పున నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అదనం. కాగా, టిక్కెట్ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల గని చిత్రానికి టిక్కెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments