Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "గని"కి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించిన సర్కారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:37 IST)
వరుణ్ తేజా కొత్త చిత్రం "గని". సయీ మంజ్రేకర్ హీరోయిన్. వచ్చే శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సినిమా థియేటర్ టిక్కెట్ ధరలను తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా అండదండలు అందిస్తుంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి ఈ టిక్కెట్ ధరలను తగ్గించింది. 
 
అయితే, వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'గని' చిత్రానికి టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్ థియేటర్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.150 చొప్పున నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అదనం. కాగా, టిక్కెట్ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల గని చిత్రానికి టిక్కెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments