Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య నుండి రూ. 50 కోట్ల భరణమా?: నీ ఆత్మను దేవుడు దీవించు గాక అంటూ సమంత రిప్లై

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (13:37 IST)
విడాకుల తర్వాత భరణంగా మాజీ భర్త నాగ చైతన్య నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం నాడు ఒక నెటిజన్ ఇదే అంశంపై ఆమెను ట్రోల్ చేసాడు. మీరు ఓ పెద్దమనిషి నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించాడు. నాగ చైతన్య నుండి భరణం తీసుకున్నట్లు అతడు వ్యాఖ్యానించాడు.

 
సాధారణంగా ఇలాంటి కామెంట్లను పెట్టేవారిని చాలామంది బ్లాక్ చేస్తుంటారు. కానీ సమంత ఆ పని చేయలేదు. అతడికి రిప్లైగా... దేవుడు మీ ఆత్మను దీవించు గాక అంటూ ఘాటు సమాధానం పోస్ట్ చేసింది. అంతే.. అతడు అంతకుముందు పోస్ట్ చేసిన వ్యాఖ్యను డిలిట్ చేసాడు.

 
ఇకపోతే సమంత తాజాగా పుష్ప చిత్రంలో ఊ.. అంటావా ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇంకా హాలీవుడ్ చిత్రాలను అంగీకరించినట్లు టాలీవుడ్ భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments