'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి.. బాస్ పార్టీకి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (18:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మూహుర్తం ఖరారు చేశారు. 'బాస్ పార్టీ' పేరుతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 
 
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి సరసన శృతిహాసన్, కేథరిన్‌ టెస్రాలు నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్‌లో నర్తించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
గతంలో చిరంజీవి, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిదే. దీంతో ఇపుడు "వాల్తేరు వీరయ్య"పై ఒక్కసారిగా అంచనాలు మిన్నంటయ్యీయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments