Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి.. బాస్ పార్టీకి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (18:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మూహుర్తం ఖరారు చేశారు. 'బాస్ పార్టీ' పేరుతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 
 
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి సరసన శృతిహాసన్, కేథరిన్‌ టెస్రాలు నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్‌లో నర్తించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
గతంలో చిరంజీవి, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిదే. దీంతో ఇపుడు "వాల్తేరు వీరయ్య"పై ఒక్కసారిగా అంచనాలు మిన్నంటయ్యీయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: బాబును కలిసిన బండ్ల- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments