Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో సంగతి సరే... నిజంగా హీరోయిన్‌కి ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చూసావా? విలేకరి వెకిలి ప్రశ్న

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:42 IST)
విలేకరులు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలన్నది చాలామందికి తెలియకుండా పోతుంది. కొందరైతే హీరోహీరోయిన్లకు వెకిలి ప్రశ్నలు వేస్తూ వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... డీజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నేహాశెట్టి పట్ల ప్రముఖ విలేకరి వెకిలి ప్రశ్న వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు హైదరాబాదులో చిత్ర యూనిట్ ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోయిన్ నేహాశెట్టి గురించి ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించాడు ఓ విలేకరి.

 
డీజే టిల్లు ట్రైలర్లో హీరోయిన్‌కి హీరో ఓ ప్రశ్న వేస్తాడు. నీకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయని అడిగితే... పదహారు అంటూ జవాబిస్తుంది. ఈ డైలాగును ఆసరా చేసుకున్న ఓ జర్నలిస్ట్... హీరోయిన్‌కి నిజంగా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా..? అంటూ హీరోని ప్రశ్నిస్తూ వెకిలి నవ్వు నవ్వాడు.

 
దీనిపై హీరో ఇబ్బందిపడుతూ... దీన్ని అవాయిడ్ చేద్దామంటూ సమాధానం చెప్పారు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్ నేహాశెట్టి సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో స్పందించింది. చిత్ర నిర్మాత సారీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments