Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిదాకు మూడేళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:42 IST)
కరోనా వేళ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్‌ అవుతున్నాయి. హీరోల బర్త్‌డేలు, సినిమా యానివర్సరీలు, పలు ఆసక్తిర అంశాలు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఫిదా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ సన్నివేశాలు వీడియో ద్వారా విడుదల చేశారు. 
 
ఇక సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క జూలై 20, 2020తో ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి లేడి సూపర్‌స్టార్‌గా అభిమానులచే పిలవబడుతున్న అనుష్కకి పలువురు విషెస్ అందిస్తున్నారు.
 
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజలకి తన స్వరంతో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ అందించాడు. రైలు కోసం ప్లాట్‌ఫాంపై వెయిట్ చేయాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. సక్సెస్ అనేది కూడా వెయిట్ చేస్తేనే వస్తుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments