Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిదాకు మూడేళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:42 IST)
కరోనా వేళ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్‌ అవుతున్నాయి. హీరోల బర్త్‌డేలు, సినిమా యానివర్సరీలు, పలు ఆసక్తిర అంశాలు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఫిదా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ సన్నివేశాలు వీడియో ద్వారా విడుదల చేశారు. 
 
ఇక సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క జూలై 20, 2020తో ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి లేడి సూపర్‌స్టార్‌గా అభిమానులచే పిలవబడుతున్న అనుష్కకి పలువురు విషెస్ అందిస్తున్నారు.
 
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజలకి తన స్వరంతో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ అందించాడు. రైలు కోసం ప్లాట్‌ఫాంపై వెయిట్ చేయాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. సక్సెస్ అనేది కూడా వెయిట్ చేస్తేనే వస్తుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments